డీజీపీ మహేందర్ రెడ్డి: లాక్ డౌన్ నియమాలు ఇవీ....

ఎమర్జేన్సీ సర్వీసుల్లో పనిచేసేవాళ్లకు మాత్రమే దూరప్రాంతాలకు ప్రయాణించే అనుమతి ఉందని డీపీజీ మహేందర్ రెడ్డి తెలిపారు. 

Share this Video

ఎమర్జేన్సీ సర్వీసుల్లో పనిచేసేవాళ్లకు మాత్రమే దూరప్రాంతాలకు ప్రయాణించే అనుమతి ఉందని డీపీజీ మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ లాక్ డౌన్ సమయంలో పాటించాల్సిన నియమాలు గురించి ఆయన వివరించారు. కరోనావైరస్ వ్యాప్థిని నిరోధించే దిశగా తెలంగాణలో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video