Asianet News TeluguAsianet News Telugu

నా కుమారుడు దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉంది: కల్నల్ సంతోష్ తల్లి

భారత్- చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణించాడు. 

భారత్- చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణించాడు. ఆ యోధుడి మరణ వార్త విన్న అతని మాతృమూర్తి కన్నీటిని పంటిబిగువున దిగమింగుతూ.... తల్లిగా బాధపడుతున్నప్పటికీ, దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉందని అన్నారు.