Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ బాటలోనే పైలట్... రాజశ్యామల యాగం చేపట్టిన రోహిత్ రెడ్డి

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. 

వికారాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ. ఏ పని తలపెట్టినా ఆయన యజ్ఞాలు, పూజలతోనే ప్రారంభమవుతాయి. సీఎం బాటలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నడుస్తున్నాడు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో శ్రీ రాజశ్యామల, చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు. రోహిత్ రెడ్డి సతీసమేతంగా పూజలు చేపట్టారు. 

Video Top Stories