Asianet News TeluguAsianet News Telugu

దీక్షా స్థలిలోనే నిద్ర: బండి సంజయ్ తో బాబూ మోహన్ (వీడియో)


సిద్ధిపేటలో తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. 


సిద్ధిపేటలో తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయన మంగళవారం కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు. బండి సంజయ్ ని బిజెపి నాయకుడు, సినీ హాస్య నటుడు పరామర్శించారు. బిజెపి నేత డికె అరుణ కూడా బండి సంజయ్ ను పరామర్శించారు. పలువురు బిజెపి నేతలు ఆయనను కలుస్తున్నారు. పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ స్వీయ నిర్బంధంలో ఉన్నారు.