Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ టి 20 ఫైనల్ : ఆ నిమిషం ఎలా ఆడారన్నదే ముఖ్యం..సచిన్ టెండుల్కర్

పాజిటివ్ గా ఉండడం, ఆట సమయంలో ఆ క్షణం గురించి మాత్రమే ఆలోచించండి అంటూ ఇండియన్ క్రికెట్ లెజండ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మహిళా క్రికెట్ జట్టుకు సందేశాన్నిచ్చారు. 

పాజిటివ్ గా ఉండడం, ఆట సమయంలో ఆ క్షణం గురించి మాత్రమే ఆలోచించండి అంటూ ఇండియన్ క్రికెట్ లెజండ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మహిళా క్రికెట్ జట్టుకు సందేశాన్నిచ్చారు. ఆదివారం మహిళా క్రికెట్ వరల్డ్ T20 ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.