Asianet News TeluguAsianet News Telugu

పౌరసత్వ సవరణ చట్టం : ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో నిరసనలు...

ఢిల్లీలో జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఘర్షణ జరిగింది. 

ఢిల్లీలో జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఘర్షణ జరిగింది. కార్యక్రమం ప్రారంభం కాబోతుండగా ఒక్కసారిగా నిరసనకారులు లేచి బ్యానర్లు ప్రదర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ కూడా వేదికపై ఉన్నారు.