Asianet News TeluguAsianet News Telugu

ఇరాక్ లో చిక్కుకుపోయిన వలసకూలీలను రక్షించిన తెలంగాణ ప్రభుత్వం

ఇరాక్‌లో ఇరుక్కుపోయిన 16 మంది వలస కార్మికులను భారత రాయబార కార్యాలయం సహాయంతో తెలంగాణ ప్రభుత్వం రక్షించింది.

ఇరాక్‌లో ఇరుక్కుపోయిన 16 మంది వలస కార్మికులను భారత రాయబార కార్యాలయం సహాయంతో తెలంగాణ ప్రభుత్వం రక్షించింది. ఈ కూలీలు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. బాధితులు గత రెండు, మూడు సంవత్సరాల నుండి ఇరాక్‌లో చిక్కుకున్నారు.