సోషల్ మీడియాను తగిన విధంగా వాడుకోవడానికి వీలుంది

కార్పోరేట్ సంస్థలు ప్రవేశించిన తర్వాత కూడా మీడియా బతికే ఉందని సీనియర్ జర్నలిస్టు కెఆర్ మూర్తి అన్నారు.

Naresh Kumar | Updated : Apr 24 2023, 11:01 AM
Share this Video

కార్పోరేట్ సంస్థలు ప్రవేశించిన తర్వాత కూడా మీడియా బతికే ఉందని సీనియర్ జర్నలిస్టు కెఆర్ మూర్తి అన్నారు. జర్నలిస్టులకు తాము తగినవి చేయడానికి చాలా స్పేస్ మిగిలే ఉందని ఆయన అన్నారు. జర్నలిస్టుగా తాను సాధించిన విజయాల్లో దశ- దిశ కార్యక్రమం ముఖ్యమైందని రామచంద్రమూర్తి అన్నారు. మీడియాలోకి సాంకేతిక ప్రవేశించి సోషల్ మీడియా విస్తరించిందని, అయితే ఇండిపెండెంట్, ఇంటిగ్రిటీ ఉన్న జర్నలిస్టు సోషల్ మీడియాలో చేయడానికి అవకాశం ఉందని ఆయన అన్నారు.

Related Video