Asianet News TeluguAsianet News Telugu

కారును వెనకనుండి ఢీ కొట్టిన లారీ.. ఇద్దరికి గాయాలు...

రీంనగర్ తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 

రీంనగర్ తిమ్మాపూర్ మండలం ఇంద్రనగర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు వెల్తున్న కారును వెనుక నుండి ఢీ వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో కారు డివైడర్ పై నుండి బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో లారీ ఆగకుండా అలాగే వెళ్లిపోతే, కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని  హాస్సిటల్ కి తరలించి చికిత్స చేస్తున్నారు.

Video Top Stories