Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రోజున చింతకుంట లోని శాంతి నగర్ సమీపంలో దాడి చేసి  ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసారు. 

కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రోజున చింతకుంట లోని శాంతి నగర్ సమీపంలో దాడి చేసి  ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసారు . 8 మందిపై కేసు నమోదు చేసి 22 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు . 
 

Video Top Stories