Asianet News TeluguAsianet News Telugu

అనంతలోకాలకు తరలివెళ్లిన సిరివెన్నెల

పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. 

పాటల దిగ్గజం సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.