Asianet News TeluguAsianet News Telugu

Iddari lokam Okate : సినిమా సెంట్ లాగా ఫాలో అవుతుంది...

రాజ్‌త‌రుణ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు జి.ఆర్‌.కృష్ణా తెరకెక్కిస్తోన్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే. 

రాజ్‌త‌రుణ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు జి.ఆర్‌.కృష్ణా తెరకెక్కిస్తోన్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.