Asianet News TeluguAsianet News Telugu

ఎంపీ విజయ్ సాయి రెడ్డి కరోనా పాట..

డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఎంపీ విజయసాయి రెడ్డి నిర్మాతగా ఓ కరోనా పాట రూపుదిద్దుకుంది. 

డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఎంపీ విజయసాయి రెడ్డి నిర్మాతగా ఓ కరోనా పాట రూపుదిద్దుకుంది. కరోనా మీద ఏపీ తీసుకున్న చర్యలు, విలయాన్ని ఎదుర్కోవడానికి సాయపడ్డవారు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వీడియో రూపొందించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటలో హీరో నిఖిల్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, పాయల్ రాజ్ పూత్, ప్రణీత, సుధీర్ బాబు, నిధి అగర్వాల్, బ్యాండ్మింటన్ స్టార్ పి.వి. సింధూ, చెస్ ప్లేయర్ ద్రోణవల్లి హారికలు పాల్గొన్నారు.