ఎవ్వరిని వదిలిపెట్టను.. అందరి అంతూ తేలుస్తా.. యాంకర్ శ్యామల మాస్ వార్నింగ్..

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిని వదిలేది లేదంటుంది యాంకర్ శ్యామల. బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో తనను అనవసరంగా లాగితే ఊరుకునేది లేదు అన్నారు. ఇప్పటికే తనపై ప్రచారం చేసిన మీడియాపై కేసు పెట్టనట్టు ఆమె వెల్లడించారు. ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు శ్యామల. 

First Published May 23, 2024, 11:57 AM IST | Last Updated May 23, 2024, 11:57 AM IST

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిని వదిలేది లేదంటుంది యాంకర్ శ్యామల. బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో తనను అనవసరంగా లాగితే ఊరుకునేది లేదు అన్నారు. ఇప్పటికే తనపై ప్రచారం చేసిన మీడియాపై కేసు పెట్టనట్టు ఆమె వెల్లడించారు. ఈ విషయంలో ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు శ్యామల.