Asianet News TeluguAsianet News Telugu

video:చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

చిత్తూరు: నవరత్నాల అమలు ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖామాత్యులు మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం(డిఆర్సి) జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ.... ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత పాలనను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు.

చిత్తూరు: నవరత్నాల అమలు ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖామాత్యులు మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం(డిఆర్సి) జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ.... ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత పాలనను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని తెలిపారు.