Asianet News TeluguAsianet News Telugu

ధనలక్ష్మి అవతారంలో మహాలక్ష్మి రెపరెపలు (వీడియో)

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో కనిపించే అమ్మవారిని వినూత్నంగా అలంకరించి ప్రత్యేకత చాటుకున్నారు నంద్యాల పట్టణవాసులు. కర్నూలు జిల్లా నంద్యాల లోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణమండపంలో వినూత్న రీతిలో మూడు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో అలంకరించారు కమిటీ నిర్వాహకులు. 2000, 500, 200, 100, 50, 10 రూపాయల నోట్లను అలంకరణలో ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు.

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మి అవతారంలో కనిపించే అమ్మవారిని వినూత్నంగా అలంకరించి ప్రత్యేకత చాటుకున్నారు నంద్యాల పట్టణవాసులు. కర్నూలు జిల్లా నంద్యాల లోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణమండపంలో వినూత్న రీతిలో మూడు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో అలంకరించారు కమిటీ నిర్వాహకులు. 2000, 500, 200, 100, 50, 10 రూపాయల నోట్లను అలంకరణలో ఉపయోగించామని నిర్వాహకులు తెలిపారు.