Asianet News TeluguAsianet News Telugu

'వన్డే, టి20ల్లో టీమిండియా తుస్సు, టెస్టుల్లోనే ప్రతాపం'

కొన్నాళ్లుగా సంచలన ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్.

కొన్నాళ్లుగా సంచలన ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్. బోర్డర్ గవాస్కర్ 2023 సమయంలో కెఎల్ రాహుల్‌ని కొనసాగించడంపై వెంకటేశ్ ప్రసాద్ వేసిన వరుస ట్వీట్లు, పెను దుమారం రేపాయి. దెబ్బకు కెఎల్ రాహుల్‌ని మూడో టెస్టు నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది టీమిండియా మేనేజ్‌మెంట్...

Video Top Stories