Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ వర్సెస్ ముంబై: చేజేతులా చిత్తయిన రాహుల్ సేన

IPL 2020 సీజన్‌లో పటిష్ట జట్టుగా కనిపించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... 

IPL 2020 సీజన్‌లో పటిష్ట జట్టుగా కనిపించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... వరుసగా రెండో పరాజయాన్ని చవి చూసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెఎల్ రాహుల్ భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది.