Asianet News TeluguAsianet News Telugu

సెంచురీ మ్యాట్రెస్‌ తరపున బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు


భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్ అయిన సెంచురీ మ్యాట్రెస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా  బ్యాడ్మింటన్ సంచలనం పివి సింధును ప్రకటించింది. 


భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్ అయిన సెంచురీ మ్యాట్రెస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా  బ్యాడ్మింటన్ సంచలనం పివి సింధును ప్రకటించింది. సెంచురీ మ్యాట్రెస్‌ భారతదేశపు మొట్టమొదటి కాపర్-జెల్ సాంకేతికత ఆధారిత మ్యాట్రెస్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టింది.సెంచురీ భారతదేశం యొక్క స్లీప్ స్పెషలిస్ట్ అయితే, సింధు ఖచ్చితంగా భారతదేశం యొక్క స్పోర్ట్స్ స్పెషలిస్ట్ . పి.వి. సింధు వంటి ఛాంపియన్‌తో అనుబంధం ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. ఈ సహకారం ద్వారా మా వినూత్న ఉత్పత్తులు మరియు ఇన్ఫర్మేటివ్ ప్రచారాలతో వ్యక్తులందరినీ చేరుకోవడానికి ఎదురుచూస్తున్నాము.” అని సెంచురీ మ్యాట్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఉత్తమ్ మలానీ అన్నారు.