కేంద్ర కార్మిక సంఘాల పిలుపు... సమ్మెకు దిగిన విశాఖ ఉక్కు కార్మికులు

విశాఖపట్నం: వేతన ఒప్పందం, ఆర్థిక సదుపాయాలు కొరకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మంగళవారం విశాఖ ఉక్కు కార్మికులందరు సమ్మెలో పాల్గొన్నారు.

Chaitanya Kiran | Updated : Jun 29 2021, 01:12 PM
Share this Video

విశాఖపట్నం: వేతన ఒప్పందం, ఆర్థిక సదుపాయాలు కొరకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు మంగళవారం విశాఖ ఉక్కు కార్మికులందరు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో పర్మనెంట్ కార్మికులతో పాటు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా పాల్గొన్నారు. 
 

Related Video