కృష్ణా జిల్లాలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పర్యటన
కృష్ణా జిల్లాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్.
కృష్ణా జిల్లాలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్. రైతులను కలసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు . కేంద్ర కొత్త చట్టం రైతులకోసమే తెచ్చామని రైతులకు వివరించారు.