Asianet News TeluguAsianet News Telugu

GN Rao Committee : రంగులు మార్చిందెవరో తెలియదు...విచారణ చేయించండి..

తుళ్లూరు పంచాయితీ కార్యాలయానికి నల్ల రంగు వెయ్యడంపై తుళ్లూరు పీఎస్ లో పంచాయితీ సెక్రటరీ యం. శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. 

తుళ్లూరు పంచాయితీ కార్యాలయానికి నల్ల రంగు వెయ్యడంపై తుళ్లూరు పీఎస్ లో పంచాయితీ సెక్రటరీ యం. శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. రంగులు వేసిన వ్యక్తులు ఎవరో తెలియదని, దీనిమీద విచారణ జరిపించాలని పోలీసులను కోరారు.