Asianet News TeluguAsianet News Telugu

New year : గవర్నర్ కు టీటీడీ అర్చకుల ఆశీర్వచనాలు


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు డాలర్ శేషాద్రితోపాటు, మరికొంతమంది అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు డాలర్ శేషాద్రితోపాటు, మరికొంతమంది అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించారు. శాలువా కప్పి, స్వామివారి ప్రసాదం అందించారు. 

Video Top Stories