Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ గీతం యూనివర్సిటీ విషయంలో కోర్ట్ తీర్పును వక్రీకరిస్తున్నారు - వైసిపి నేత

కోర్ట్  ఆర్డర్ ని వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు .

కోర్ట్  ఆర్డర్ ని వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు .భూమి పై హక్కులు, మాది అంటూ ఎక్కడ రిట్ పిటిషన్ లో లేదు.ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కి గీతం యాజమాన్యం రెగ్యులర్ చేయమనిలేఖ రాశారు . ఇంతకంటే రుజువు ఏమి కావాలి అని  వైసిపి నేత అమర్ అన్నారు .