Asianet News TeluguAsianet News Telugu

కుప్పంలో చంద్రబాబు రోడ్ షో... మంగళహారతులు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం

చిత్తూరు: టిడిపి జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం పర్యటన నేటి(గురువారం)తో ప్రారంబమయ్యింది. 

చిత్తూరు: టిడిపి జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల కుప్పం పర్యటన నేటి(గురువారం)తో ప్రారంబమయ్యింది. ఇవాళ ఉదయమే విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లిన చంద్రబాబు  అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కుప్పంలో ఘన స్వాగతం లభించింది. టిడిపి నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మంగళహారతులు, పూర్ణకుంభంతో చంద్రబాబుకు స్వాగతం పలికారు.