Asianet News TeluguAsianet News Telugu

తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రోడ్డు ప్రమాదం

వివాహం అనంతరం కొండపై నుండి కిందకు దిగుతుండగా పెళ్లి బృందం వ్యాను అదుపుతప్పి బోల్తా పడడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది.

వివాహం అనంతరం కొండపై నుండి కిందకు దిగుతుండగా పెళ్లి బృందం వ్యాను అదుపుతప్పి బోల్తా పడడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం, నలుగురు పరిస్థితి విషమం.