మనీషాపై అత్యాచారం : ప్రజా సంఘాల నిరసన ధర్నా
ఉత్తరప్రదేశ్ లో మనీషా అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలి.
ఉత్తరప్రదేశ్ లో మనీషా అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలి . దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగిన మానవీయ సమాజం వెంటనే స్పందించాలసిన అవసరం ఉందని కోరారు .