Asianet News TeluguAsianet News Telugu

video news : రైలు చక్రం బోల్డు ఊడి...

భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది.  ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ చక్రం బోల్ట్ వూడడంతో గమనించిన రైల్వే సిబ్బంది గుంటూరు రైల్వే స్టేషన్ లో 3 గంటలపాటు నిలిపివేశారు.

భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది.  ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ చక్రం బోల్ట్ వూడడంతో గమనించిన రైల్వే సిబ్బంది గుంటూరు రైల్వే స్టేషన్ లో 3 గంటలపాటు నిలిపివేశారు. రైలు నిలిపివేసి  ఏసీ కోచ్ ను రైలు నుంచి విడదీసి మరో బోగిని అమర్చడంతో ప్రయాణం సాగింది.