Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రవాది అయితే...ఎవడిని బెదిరిస్తున్నావు...పవన్ పై నిప్పులు చెరిగిన బొత్స ...

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే  చట్టం తనపని తాను చేసుకుపోతుందని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు.

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే  చట్టం తనపని తాను చేసుకుపోతుందని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు. ఈ రోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన  మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్  పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు.  ఎవరిని  కొడతాడు , ఎవరిని బెదిరిస్తాడని  పవన్ కళ్యాణ్ ను మంత్రి ప్రశ్నించారు. నువ్వు ఆవేశపడితే  ఎవరూ కూడా భయపడరని  మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.