ఉగ్రవాది అయితే...ఎవడిని బెదిరిస్తున్నావు...పవన్ పై నిప్పులు చెరిగిన బొత్స ...

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే  చట్టం తనపని తాను చేసుకుపోతుందని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ  చెప్పారు.

Share this Video

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉగ్రవాది అయితే చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈ రోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారన్నారు. ఎవరిని కొడతాడు , ఎవరిని బెదిరిస్తాడని పవన్ కళ్యాణ్ ను మంత్రి ప్రశ్నించారు. నువ్వు ఆవేశపడితే ఎవరూ కూడా భయపడరని మంత్రి బొత్స సత్యనారాయణ పవన్ నుద్దేశించి వ్యాఖ్యానించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video