Asianet News TeluguAsianet News Telugu

టిడిపిని కలుపుకు పోవడానికి వైసిపి సిద్దం... చంద్రబాబు ముందుకొస్తే: మంత్రి అవంతి


విశాఖపట్నం: వైసీపీ మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ ను వ్యతిరేకిస్తోందని... ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ లేఖ రాసారని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 


విశాఖపట్నం: వైసీపీ మొదటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణ ను వ్యతిరేకిస్తోందని... ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీ లేఖ రాసారని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇకపైనా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీ పార్టీ ముందుండి పోరాడుతుందని... కలిసొచ్చే వారిని కలుపుకుంటు ముందుకు వెళ్తామన్నారు.  ఇప్పటికే కార్మిక సంఘాలు, మాతో కలిసి వచ్చే పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసామన్నారు. మేము చిత్తశుద్ధి తో ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.