flood alert Video : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...వరద సమీక్ష చేసిన MLA

గురువారం ఉదయం తాడేపల్లి సీతానగరంలో మంగళగిరి MLA ఆర్కే అధికారులతో కలసి వరదపై సమీక్ష చేశారు. ఇప్పుడు సుమారు 3.5 లక్షల క్కుసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 6 లక్షల క్కుసెక్కులు దాటుతుందని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అందుబాటులో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని MLA ఆర్కే సూచించారు.

Share this Video

గురువారం ఉదయం తాడేపల్లి సీతానగరంలో మంగళగిరి MLA ఆర్కే అధికారులతో కలసి వరదపై సమీక్ష చేశారు. ఇప్పుడు సుమారు 3.5 లక్షల క్కుసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 6 లక్షల క్కుసెక్కులు దాటుతుందని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అందుబాటులో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని MLA ఆర్కే సూచించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video