Asianet News TeluguAsianet News Telugu

video news : కచ్చలూరు బోటు ప్రమాదమృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

కర్నూలు జిల్లా నంద్యాలలో కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను బోటు ప్రమాదంలో చనిపోయిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి కుటుంబానికి నంద్యాల వైస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆర్డిఓ రామకృష్ణారెడ్డిలు అందించారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను బోటు ప్రమాదంలో చనిపోయిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి కుటుంబానికి నంద్యాల వైస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఆర్డిఓ రామకృష్ణారెడ్డిలు అందించారు.