Asianet News TeluguAsianet News Telugu

విరిగిపడిన ఇంద్రకీలాద్రి కొండచరియలు.. (వీడియో)

విజయవాడ శరన్నవరాత్రివేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.  ఇంద్ర కీలాద్రిపై అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి.  కొండ చర్యలు విరిగిపడటంతో షెడ్డు విరిగిపడి, ముగ్గురికి గాయాలయ్యాయి. శిధిలాల కింద ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. మూలా నక్షత్రం కావడంతో సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. జగన్ రాకకు కాసేపటి ముందే ఈ ప్రమాదం జరిగింది. సీఎం పర్యటన దృష్ట్యా దర్శనం నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  శిధిలాల కింద ఒక పోలీసు, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నట్లు సమాచారం.

విజయవాడ శరన్నవరాత్రివేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.  ఇంద్ర కీలాద్రిపై అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి.  కొండ చర్యలు విరిగిపడటంతో షెడ్డు విరిగిపడి, ముగ్గురికి గాయాలయ్యాయి. శిధిలాల కింద ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. మూలా నక్షత్రం కావడంతో సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. జగన్ రాకకు కాసేపటి ముందే ఈ ప్రమాదం జరిగింది. సీఎం పర్యటన దృష్ట్యా దర్శనం నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  శిధిలాల కింద ఒక పోలీసు, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నట్లు సమాచారం.