Asianet News TeluguAsianet News Telugu

గుంటూరు జిల్లాలో నకిలీ వాలంటీర్ ఘరానా మోసం

రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చూస్తానంటూ డబ్బులు కాజేసిన నకిలీ వాలంటీర్ సుధీర్.

రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చూస్తానంటూ డబ్బులు కాజేసిన నకిలీ వాలంటీర్ సుధీర్.పెద్దకూరపాడు నియోజకవర్గంలో వాలంటీర్  అన్న మూడువిడతలగా 11500 రూపాయలు కాజేసాడు . బాదితుడు బ్యాంక్ కు వెళ్లటం విషయం బయట పడింది .