Asianet News TeluguAsianet News Telugu

ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల్లో పర్యటన.. చిన్నారి తల్లికి భరోసా..

విశాఖ వెంకటాపురం యల్ జి పాలిమర్స్ పరిశ్రమ బాధిత ప్రాంతలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సందర్శించారు.

విశాఖ వెంకటాపురం యల్ జి పాలిమర్స్ పరిశ్రమ బాధిత ప్రాంతలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సందర్శించారు. ఇక్కడ పర్యటించడానికి రామకృష్ణతో పాటు మరో ముగ్గురుకి విశాఖ పోలీసులు అనుమతి ఇచ్చారు. బాధిత గ్రామస్తులతో, మృతుల కుటుంబాలతో రామకృష్ణ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఎల్ జి పాలిమర్స్ కంపెనీ ని ఇక్కడినుండి ఎత్తి వేయించేలా చేస్తామని దానికి వారి సహాయం కావాలని అన్నారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ బాధితులకు పూర్తి వైద్య సేవలు అందించాలని, కంపెని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని విమర్శించారు.