Asianet News TeluguAsianet News Telugu

విశాఖ ఏజెన్సీలో కరోనా టెన్షన్..

విశాఖ ఏజెన్సీలో కరోనా వ్యాపిస్తుండడంతో మారుమూల గ్రామాల్లోకి మైదాన ప్రాంత వ్యక్తులు రాకుండా చెట్లను నరికి రహదారికి అడ్డంగాపడేస్తున్నారు.

విశాఖ ఏజెన్సీలో కరోనా వ్యాపిస్తుండడంతో మారుమూల గ్రామాల్లోకి మైదాన ప్రాంత వ్యక్తులు రాకుండా చెట్లను నరికి రహదారికి అడ్డంగాపడేస్తున్నారు.  కొయ్యూరు మండలం బూదరాలలో రహదారికి అడ్డంగా చెట్లు నరికి పడేయడంతో ఆ రూట్లో పయనించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన్యం ప్రజలు కరోనా వైరస్ భయంతో ఆందోళనలో ఉన్నారు. విశాఖ మన్యంలో పలుచోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో వారపు సంత లు కూడా ఆపేశారు.

Video Top Stories