Asianet News TeluguAsianet News Telugu

ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం..ఇద్దరి పరిస్థితి విషమం...

గుంటూరు జిల్లా మేడికొండూరు కూరపాడు గ్రామంలో మాచర్ల ఎక్స్ ప్రెస్  కంటెయినర్ని ఢీ కొట్టింది. 

గుంటూరు జిల్లా మేడికొండూరు కూరపాడు గ్రామంలో మాచర్ల ఎక్స్ ప్రెస్  కంటెయినర్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కంటెయినర్ ని ఓవర్ టేక్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. బస్సు డ్రైవర్, కంటైనర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.