video news : తెలుగుదేశానికి యువరక్తం అవసరం...రాబోయే మూడేళ్లలో యువనాయకత్వం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం తన నివాసంలో పార్టీ యువనేతలతో భేటి అయ్యారు. 

Share this Video

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం తన నివాసంలో పార్టీ యువనేతలతో భేటి అయ్యారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటి చేసిన యువ మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్ధులు ఈ భేటికి హాజరయ్యారు. రాబోయే 3ఏళ్లలో 18-35 ఏళ్ల నాయకత్వం తయారు కావాలని దీనికోసం 33% పదవులు 35ఏళ్ల లోపువారికే నని, యువతరంతో పార్టీ మరింత మమేకం కావాలని చంద్రబాబు అన్నారు. 

Related Video