Asianet News TeluguAsianet News Telugu

గాంధీజీ వర్థంతి : క్యాంప్ ఆఫీసులో నివాళులర్పించిన జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాంధీ పటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాంధీ పటానికి పూలు సమర్పించి నివాళులు అర్పించారు. జనవరి 30 గాంధీ వర్థంతి సందర్భంగా క్యాంప్ ఆఫీసులో గాంధీ చిత్రపటాన్ని పెట్టి నివాళులు అర్పించారు.