
32వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల ధర్నా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని రైతులు మందడంలో చేస్తున్న ధర్నా 32 వ రోజుకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని రైతులు మందడంలో చేస్తున్న ధర్నా 32 వ రోజుకు చేరుకుంది. ఏపీకి 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ రైతులు నిరసనలు చేస్తున్నారు. ప్రాణాలైన అర్పిస్తాం..అమరావతిని సాధిస్తాం అంటూ నినాదాలు చేస్తున్నారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి