Asianet News TeluguAsianet News Telugu

అమరావతి దీక్షలు @ 300వ రోజు : తాశిల్దార్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు...

రాజధాని పోరాటంలో మృతి చెందిన 92మంది రైతులకు ప్రతీకగా  రైతులు ఆత్మ బలిదాన యాత్ర చేపట్టారు. 

రాజధాని పోరాటంలో మృతి చెందిన 92మంది రైతులకు ప్రతీకగా  రైతులు ఆత్మ బలిదాన యాత్ర చేపట్టారు. తుళ్ళూరు తాశిల్దార్ కార్యాలయం వరకు ఆత్మ బలిదాన యాత్ర చేపట్టారు.  జై అమరావతి అంటూ పెద్ద పెద్ద గా నినాదాలు చేస్తూ తుళ్ళూరు తాశిల్దార్ కార్యలయంలోకి రైతులు దూసుకెళ్లారు.