Asianet News TeluguAsianet News Telugu

కోవిద్ 19 అలర్ట్.. ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న శానిటైజేషన్..

ఏపీ సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో హైఅలర్ట్ ప్రకటించారు.

ఏపీ సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో హైఅలర్ట్ ప్రకటించారు.  3,4 బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులు ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ బ్లాకుల్లోకి ఎంట్రీ నిషేధించారు. అంతేకాుద సచివాలయంలోని అన్ని బ్లాకులను శానిటైజ్ చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లతున్నారు. డీఈ కల్యాణ్ రావు, ఏఈ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శానిటైజేషన్ పనులు నడుస్తున్నాయి.

Video Top Stories