Asianet News TeluguAsianet News Telugu

రేపటినుండి 'యువగళం' పాదయాత్ర...శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చిన నారా లోకేష్...

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఈ రోజు తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు. 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ఈ రోజు తిరుమల  శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుండి 'యువగళం' పేరుతో ఆయన పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. లోకేష్ తిరుమల సందర్శన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతల, కార్యకర్తల హడావుడితో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. ఇక్కడి నుండి బయలుదేరి కుప్పం వెళ్లి అక్కడ రేపు ఉదయం తన పాదయాత్ర మొదలుపెతారు. పాదయాత్రకు ఇప్పటికే పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసారు..

Video Top Stories