Asianet News TeluguAsianet News Telugu

కాలు జారి బావిలో పడిన యువతి అదృశ్యం (వీడియో)

చిత్తూరు జిల్లాలో ఓ యువతి కాలు జారి బావిలో పడి అదృశ్యమైంది. 


చిత్తూరు జిల్లాలో ఓ యువతి కాలు జారి బావిలో పడి అదృశ్యమైంది. పాల సముద్రం మండలంలోని ఏటుకూరిపల్లె గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నందిని (18) అనే యువతి బహర్భూమికి వెళ్లి కాలు జారి బావిలో పడింది. మూడు గంటల పాటు గాలించినా యువతి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. నేడే యువతి పుట్టిన రోజు కావడం విశేషం.