Asianet News TeluguAsianet News Telugu

కాలు జారి బావిలో పడిన యువతి అదృశ్యం (వీడియో)

చిత్తూరు జిల్లాలో ఓ యువతి కాలు జారి బావిలో పడి అదృశ్యమైంది. 


చిత్తూరు జిల్లాలో ఓ యువతి కాలు జారి బావిలో పడి అదృశ్యమైంది. పాల సముద్రం మండలంలోని ఏటుకూరిపల్లె గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నందిని (18) అనే యువతి బహర్భూమికి వెళ్లి కాలు జారి బావిలో పడింది. మూడు గంటల పాటు గాలించినా యువతి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. నేడే యువతి పుట్టిన రోజు కావడం విశేషం.

Video Top Stories