Asianet News TeluguAsianet News Telugu

కర్నూలులో రోడ్డు ప్రమాద బీభత్సం (వీడియో)

కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. బైక్‌ను తప్పించే క్రమంలో వోల్వో బస్సు తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. వీరంతా పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. 

కర్నూలు జిల్లా వెల్దుర్తి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. బైక్‌ను తప్పించే క్రమంలో వోల్వో బస్సు తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. వీరంతా పెళ్లి చూపులకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

మరోవైపు ఈ ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాల్సిందిగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌న ముఖ్యమంత్రి ఆదేశించారు.