సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విషాదం నెలకొంది. ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు.