Udhayanidhi Stalin: డీలిమిటేషన్ ప్రక్రియపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లుతుందని అన్నారు. 1970ల కాలంలో భారత్లో జనాభా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. జనాభాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రారంభించిందని గుర్తు చేశారు.