కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. ఇక్కడికి రావాలంటే కేసీఆర్ అనుమతి తీసుకోవాలా అంటూ ఫైరయ్యారు. అందరికీ తెలంగాణపై హక్కు వుందని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరకున్న అమిత్ షాకు.. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు స్వాగతం పలికారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన సక్సెస్ అయినట్లుగానే తెలుస్తోంది. వరంగల్ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అటు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో పర్యటనలో భాగంగా రెండో రోజూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజిబిజీగా గడుపుతున్నారు. ఉదయం చంచల్గూడ జైల్లో ఎన్ఎస్యూఐ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం గాంధీ భవన్లో పార్టీ సమన్వయకర్తలతో రాహుల్ చర్చలు జరిపారు.
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంత సీనియర్ నేతలైనా పనిచేస్తేనే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి దానికి మీడియాకు ఎక్కొద్దని.. హద్దుమీరితే సహించేది లేదని రాహుల్ హెచ్చరించారు.
తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గాంధీ భవన్కు చేరుకున్నారు. గాంధీ భవన్కు చేరుకున్న రాహుల్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలులో ఎన్ఎస్యూఐ నాయకులను పరామర్శించారు. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో సహా 18 మంది నాయకులను రాహుల్ గాంధీతో ములాఖత్ అయ్యారు.
తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం సంజీవయ్య పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడ దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్య సమాధి వద్ద నివాళులర్పించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో రెండో రోజు పర్యటిస్తున్నారు. అయితే రాహుల్ చంచల్ గూడ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. చంచల్ గూడ్ జైలులో ఉన్న ఎన్ఎస్యూ నేతలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి లభించింది.
తెలంగాణలో నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు కొనసాగుతుంది. నిన్న వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకున్నారు.