దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం SSMB 29(వర్కింగ్ టైటిల్). 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB 29( వర్కింగ్ టైటిల్). ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ప్రపంచ స్థాయి చిత్రం ప్రారంభం అయింది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ మొదలైనట్లు రాజమౌళి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ విషయంలో ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది. జనవరి 2 అంటే నేడే ఈ చిత్రం లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా లాంచ్ విషయంలో రాజమౌళి పెద్దగా హంగామా చేయడం లేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో చిత్రానికి ముందస్తు సన్నాహకాలు జోరందుకుంటున్నాయి. వీలైనంత త్వరలో షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది.
ఎస్ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో భారీ అడ్వెంచర్ రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తొలిసారిగా తన కేరీర్ లో నెగిటివ్ షెడ్స్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
హీరో మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ ఇదే అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం SSMB28. నేడు సోమవారం నుంచి షూటింగ్ మొదలైంది.
మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. ఆయన లేటెస్ట్ మూవీపై ఎపిక్ అప్డేట్ రావడమే దీనికి కారణం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ssmb 28 రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించగా... ఆ డేట్ కి ఓ ఘనమైన చరిత్ర ఉంది.