నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.142 కోట్లు లాభపడ్డారంటూ సోనియా, రాహుల్పై ఈడీ ఆరోపణలు చేసింది. ఢిల్లీలో విచారణ సందర్భంగా కొత్త వాదనలు వినిపించాయి.
సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నిక కోసం దాఖలు చేసిన అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన వద్ద మొత్తం రూ. 12.53 కోట్ల ఆస్తులు ఉన్నట్టు వివరించారు. వాటితోపాటు బంగారు ఆభరణాలు, వెండి, తన పేరిట ఢిల్లీలో మూడు బిగాల సాగు భూమి ఉన్నట్టు తెలిపారు.
ఇంటికి ఉచిత కరెంట్ అందిస్తామని, బిల్లులు మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలేదని నాగోలు వాసులు మండిపడ్డారు. సోనియా గాంధీకి లేఖలు రాశారు.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడనున్నట్టు తెలిసింది. ఖమ్మం నుంచి ఆమె పార్లమెంటుకు పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారంతో ప్రచార గడువు ముగియనుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం పంపారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష నెరవేరాలని.. ఈ ప్రేమ , అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి వుంటానని సోనియా గాంధీ స్పష్టం చేశారు.
సోనియా గాంధీని త్వరలోనే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. త్వరలో ముగ్గురు ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసిపోనుంది. వారి స్థానంలో మరో ఇద్దరితోపాటు సోనియా గాంధీని కూడా రాజ్యసభకు గెలిపించి పంపించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది.
Sonia Gandhi in National Herald case: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జూలై 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు. అయితే.. ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ సంబంధిత సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే వుందని వైద్యులు చెబుతున్నారు.
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా నిర్ధారణ అయిందనీ. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రన్దీప్ సుర్జేవాలా తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.
Sonia Gandhi: సోషల్ మీడియాలు దేశంలో విద్వేషాన్ని పెంచుతున్నాయనీ, ఫేస్బుక్, ట్విట్టర్ ల పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పనిచేస్తున్నాయన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.